- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: మధ్యప్రదేశ్ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 49కు చేరింది. తాజాగా నేడు మరో రెండు మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీశాయి. సిద్ది జిల్లా పట్నా వద్ద మంగళవారం ప్రయాణీకులతో కూడిన బస్సు కాల్వలో పడింది. ఈ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది.
Next Story