గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం.. ఎక్కడా ?

by  |
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం.. ఎక్కడా ?
X

దిశ, సిద్ధిపేట: గల్లంతైన ఓ వ్యక్తి మృతదేహం చెరువులో లభ్యమైన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మాటేండ్ల గ్రామ చెరువులో రాఘవవపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ ఆదివారం చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి గల్లంతైన వెంకటేష్ మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed