సూట్‌కేసులో మృతదేహం లభ్యం

by  |
సూట్‌కేసులో మృతదేహం లభ్యం
X

దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో మృతదేహం కలకలం రేపుతోంది. డెయిరీ ఫామ్ దగ్గర సూట్‌కేసులో మృతదేహం లభ్యమైంది. మృతుడు చాంద్రాయణగుట్టకు చెందిన జేబు దొంగ రియాజ్‌గా గుర్తించారు. మృతుడిపై పలు పోలీసు స్టేషన్లలో కేసు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మూడు రోజుల క్రితం హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed