- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మృతదేహం కలకలం రేపుతోంది. డెయిరీ ఫామ్ దగ్గర సూట్కేసులో మృతదేహం లభ్యమైంది. మృతుడు చాంద్రాయణగుట్టకు చెందిన జేబు దొంగ రియాజ్గా గుర్తించారు. మృతుడిపై పలు పోలీసు స్టేషన్లలో కేసు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మూడు రోజుల క్రితం హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story