- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం డోర్నకల్ మండలం పెరుమాండ్లసంకీస గ్రామ సమీపంలో అదుపు తప్పి గొర్రెల వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో డీసీఎం వ్యాన్లో ఉన్న 70కి పైగా గొర్రెలు మృతి చెందాయి. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గొర్రెలను డీసీఎం వ్యాన్లో గూడూరు నుంచి మధిరకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story