- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- ఆరోగ్యం
- స్పోర్ట్స్
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫోటోలు
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ, వెబ్డెస్క్: హిందూ బంధువులకు అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ శుభవార్త చెప్పింది. రామమందిరంలో డిసెంబర్ 23 నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తామని శ్రీరామజన్మభూమి ట్రస్టు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆలయంలో ఇప్పటికే ఫేజ్ 1 పనులు పూర్తయ్యాయని చెబుతూనే.. ఫేజ్ 2 పనులు నవంబర్లో ముగుస్తాయని క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే దర్శనాలకు డిసెంబర్ 23న ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది.
Next Story