పోలీసులే చంపేశారని దళితుల ఆందోళన

by  |
పోలీసులే చంపేశారని దళితుల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: ఓ యువకుడి మృతికి పోలీసులే కారణమని దళితులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కిషోర్ అనే దళిత యువకుడు ఓ హోంగార్డు కుమార్తెను ప్రేమించాడని..దీంతో పోలీసులు కిషోర్‌ను చంపి చెరువులో పడేశారని దళితులు ఆరోపించారు. కాగా, కిషోర్ మృతదేహం నర్సీపట్నం చెరువులో లభ్యమైంది. దీంతో దళితులు ఆందోళన బాటపట్టారు.


Next Story

Most Viewed