- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ భారీగా బంగారం పట్టుబడింది. ఫారిన్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రా-తమిళనాడుకు చెందిన ఐదుగురిని ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. వందేభారత్ మిషన్ ద్వారా దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన వారి నుంచి రూ.1.85 కోట్లు విలువజేసే 3.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారానికి సంబంధించి వారివద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమంగా తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.
Next Story