- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మిడతల దండు అంశంపై నేడు సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు పాల్గొననున్నారు. అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు కూడా పాల్గొననున్నారని తెలిసింది. మిడతల దండు రాష్ట్రానికి రాకుండా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.
Next Story