సీఎస్ కార్యాలయం మూసివేత

by Shamantha N |

<p>దిశ, వెబ్‎డెస్క్ : కరోనా కారణంగా ఉత్తరాఖండ్‌ సీఎస్ కార్యాలయం మూతపడింది. సీఎస్ కార్యాలయంలో నలుగురు సిబ్బంది కరోనా పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా వచ్చే సోమవారం వరకు కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం పేర్కొంది. కార్యాలయంలో ఇద్దరు డ్రైవర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌తో పాటు ఓ నాలుగో తరగతి ఉద్యోగి కరోనా బారిన పడినట్లు సచివాలయ పరిపాలనా విభాగం పేర్కొంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పటిరవకు 7,489 కరోనా పాజిటివ్‌ కేసులుండగా.. వైరస్‌ బారినపడి ఇన్‌ఫెక్షన్ల కారణంగా 702 [&hellip;]</p>

సీఎస్ కార్యాలయం మూసివేత
X

దిశ, వెబ్‎డెస్క్ : కరోనా కారణంగా ఉత్తరాఖండ్‌ సీఎస్ కార్యాలయం మూతపడింది. సీఎస్ కార్యాలయంలో నలుగురు సిబ్బంది కరోనా పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా వచ్చే సోమవారం వరకు కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం పేర్కొంది. కార్యాలయంలో ఇద్దరు డ్రైవర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌తో పాటు ఓ నాలుగో తరగతి ఉద్యోగి కరోనా బారిన పడినట్లు సచివాలయ పరిపాలనా విభాగం పేర్కొంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పటిరవకు 7,489 కరోనా పాజిటివ్‌ కేసులుండగా.. వైరస్‌ బారినపడి ఇన్‌ఫెక్షన్ల కారణంగా 702 మంది మృతి చెందారు.

Next Story