విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

by  |
sec Neelam Sahni
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగష్టు 15న నిర్వహించే స్వాతంత్ర్య దినోత్స వేడుకలు విజయవాడలో నిర్వహించనున్నట్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. కరోనా నివారణకు వైద్య ఆరోగ్యశాఖలో తీసుకున్న చర్యలను ఈ వేడుకల ద్వారా ప్రజలకు తెలిసేలా ఏర్పాటు చేయాలని అన్నారు. కరోనా నేపథ్యంలో వేడుకలకు పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతించాలన్నారు.

Next Story

Most Viewed