- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రాజధానికి అవసరమైన అసంపూర్తి భవనాల నిర్మాణంపై శుక్రవారం ఏపీ సీఎస్ కమిటీ సమావేశమైంది. అంతకుముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తొలుత అసంపూర్తి భవన నిర్మాణ నిధుల అంచనాపై ఈ కమిటీ సమీక్షించింది.
ఏఎంఆర్డీఏ అధికారులు నివేదించిన వివరాల మేరకు రూ.2,154కోట్లు అవసరమవుతాయని కమిటీ ఓ అంచనాకు వచ్చింది. నిధుల సమీకరణ కోసం బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో భేటీ కావాలని ఏఎంఆర్డీఏకు సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ ఆదేశించింది. దీనిపై మార్చి రెండో వారంలో మరోసారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Next Story