- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఒడిశా నుంచి రాష్ట్రానికి వలస వచ్చిన కార్మికులకు సీఆర్పీఎఫ్ జవాన్లు బాసటగా నిలిచారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నివసిస్తున్న వలస కార్మికులకు భోజనం ఏర్పాట్లు చేశారు. సీఆర్పీఎఫ్ ఏ/58 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ మంజుల ఆధ్వర్యంలో వారికి ఆహారం అందజేశారు. అనంతరం పౌష్టికాహారం ఇవ్వడంతోపాటు కొవిడ్-19 కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
Tags: crpf jawans, food provide, migrant labourers
Next Story