- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎట్టకేలకు మృతదేహం లభ్యం.. రెండురోజుల ఉత్కంఠకు తెర
by Disha Web Desk |
X
దిశ,మణుగూరు/పినపాక : పినపాక మండలం రావిగుడానికి చెందిన చిట్టిమల్ల సురేష్ రెండు రోజుల క్రితం బతుకమ్మ నిమజ్జనం కోసం వెళ్లి గోదావరిలో గల్లంతు అయిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం సురేష్ మృతదేహం అశ్వాపురం మండలంలోని పాములపల్లి గోదావరి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని గుర్తించిన జాలరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బోటు సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
Next Story