- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. కలుషిత ఆహారం తిని ముగ్గురు మృతి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్ డెస్క్: ఓ ఇటుకల బట్టీ కార్మికులు కలుషిత ఆహారం తినడం తో ముగ్గురు మృతి చెందగా మరో 16 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద సంఘటన పెద్ద జిల్లాలో గౌరెడ్డి పేట లో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన కార్మికులను హుటాహుటిన వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నట్లు తెలుస్తుంది. మృతులు ఓడిషా కు చెందిన కార్మికులుగా స్థానికులు గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story