గుర్తు తెలియని మహిళను పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు

by Disha Web Desk 11 |
గుర్తు తెలియని మహిళను పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు
X

దిశ, గుండుమాల్: మండల కేంద్రంలోని బొగరం వాగు బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మహిళను పెట్రోల్ పోసి తగల పెట్టారు. విషయం ఫోన్​ ద్వారా తెలుసుకున్న కోస్గి సీఐ జనార్దన్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని మహిళ శవంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సంఘటన స్ధలాన్ని డాగ్ స్క్వాడ్ టీంతో పరిశీలిస్తున్నారు.



Next Story

Most Viewed