- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుర్తు తెలియని మహిళను పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు
by Disha Web Desk 11 |
X
దిశ, గుండుమాల్: మండల కేంద్రంలోని బొగరం వాగు బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మహిళను పెట్రోల్ పోసి తగల పెట్టారు. విషయం ఫోన్ ద్వారా తెలుసుకున్న కోస్గి సీఐ జనార్దన్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని మహిళ శవంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సంఘటన స్ధలాన్ని డాగ్ స్క్వాడ్ టీంతో పరిశీలిస్తున్నారు.
Next Story