విద్యుత్ షాక్ తో మహిళ మృతి

by Batti.Sumithra |

మండలం అర్లి(టి) గ్రామపంచాయతీ పరిధిలోని మందపల్లి కు చెందిన ఆత్రం మీనాక్షి (22) ఆదివారం రాత్రి విద్యుత్ షాక్ తో మరణించింది.

విద్యుత్ షాక్ తో మహిళ మృతి
X

దిశ, బీంపూర్ : మండలం అర్లి(టి) గ్రామపంచాయతీ పరిధిలోని మందపల్లి కు చెందిన ఆత్రం మీనాక్షి (22) ఆదివారం రాత్రి విద్యుత్ షాక్ తో మరణించింది. స్విచ్ బోర్డ్ ఆన్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భీంపూర్ SHO ప్రణయ్ ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ కి తరలించారు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. గ్రామ సర్పంచ్ కామన్వార్ అశోక్ కుటుంబాన్ని పరామర్శించారు.

Next Story