- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భవనంపై నుంచి దూకి మహిళ మృతి..
by Disha Web Desk 11 |
X
దిశ, శంకర్పల్లి : భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్పల్లిలోని రెడ్డి కాలనీలో జనార్దన్ రెడ్డి, లలిత దంపతులు. కొంత కాలంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కాగా శనివారం లలిత (35) భవనంపై నుంచి దూకడంతో తీవ్రగాయాలైనాయి.
ఇది గమనించిన లలిత భర్త జనార్దన్ రెడ్డి ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ లలిత మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story