- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుర్తు తెలియని వ్యక్తి మృతి..
by Disha Web Desk 11 |
X
దిశ, శంకర్పల్లి: ఎండ వేడిమి తట్టుకోలేక గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్పల్లి దండు రాజేశ్వర్ బట్టల షాప్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి చనిపోయి ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి పేరు, ఊరు వివరాలు తెలియ రాలేదు.
మృతుని వయస్సు సుమారు 40 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉంటుంది. మృతుడి ఒంటిపై ఇండియన్ ఆయిల్ టీ షర్టు, నల్ల రంగు తెల్లటి చారల నెక్కరు ఉంది. తిండి తినకపోవడం, ఎండ వేడిమి తట్టుకోలేకనే చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Next Story