- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్..ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్
by velandi.Saikiran |
శ్రీకాకుళం జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కు ఢీ కొట్టి, ద్విచక్ర వాహదారులు మృతి చెందారు.

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేలాది మంది ఈ రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. అతి వేగం, మద్యం తాగి వాహనం నడపడం లాంటి కారణాల వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్ గా ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో టూ - వీలర్ వాహనదారులు ఇద్దరు మరణించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా అక్కి వలస హైవే పైన ఆగి ఉన్న లారీని ఓ బైక్ బలంగా ఢీ కొట్టింది. ఈ సందర్భంగా విశాఖకు సంబంధించిన నరేంద్ర, ఆయన తల్లి నాగమణి మృతి చెందారు. శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన జనాలు షాక్ అవుతున్నారు. క్లిక్
Next Story






