- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విషాదం: ఇద్దరు కొడుకులను బావిలో నెట్టి తాను దూకి... ఆ తరువాత ఏమైందంటే..
by Disha Web Desk 11 |
X
దిశ, హనుమకొండ టౌన్: బావిలో కొడుకుతో సహా దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన పరకాల మండలం కంఠత్మకూర్ లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి కుమారస్వామి భార్య, ఇద్దరు కొడుకులను బావిలో నెట్టేసింది. అనంతరం ఆమె బావిలో దూకింది. పిల్లల కేకలు విన్న స్థానికులు ఒకరిని కాపాడారు. ఈ ఘటనలో తల్లి, ఒక కుమారుడు మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story