విషాదం: ఇద్దరు కొడుకులను బావిలో నెట్టి తాను దూకి... ఆ తరువాత ఏమైందంటే..

by Disha Web Desk 11 |
విషాదం: ఇద్దరు కొడుకులను బావిలో నెట్టి తాను దూకి... ఆ తరువాత ఏమైందంటే..
X

దిశ, హనుమకొండ టౌన్: బావిలో కొడుకుతో సహా దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన పరకాల మండలం కంఠత్మకూర్ లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి కుమారస్వామి భార్య, ఇద్దరు కొడుకులను బావిలో నెట్టేసింది. అనంతరం ఆమె బావిలో దూకింది. పిల్లల కేకలు విన్న స్థానికులు ఒకరిని కాపాడారు. ఈ ఘటనలో తల్లి, ఒక కుమారుడు మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed