- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
by Disha Web Desk 1 |
X
దిశ, కొల్చారం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయలైన ఘటన కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మాసాని భీములు, ఎర్ర సుధాకర్ బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో పోతుంశెట్టిపల్లి రైతు వేదిక వద్దకు రాగానే బైక్ అదపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భీములు, సుధాకర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వారిద్దరిని 108 అంబులెన్స్ లో మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Next Story