- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వ్యక్తి అదృశ్యం..
by Disha Web Desk 11 |
X
దిశ, మేడిపల్లి: వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి మండల పరిధి చెంగిచెర్ల క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ 4 లో నివాసం ఉంటున్న ముసపట్ల ప్రవీణ్(29) గత నెల 30 వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించ లేదు. దీంతో ప్రవీణ్ భార్య దీప మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని గురించి ఎటువంటి ఆధారాలు లభించిన మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ అనిల్ కుమార్ కోరారు.
Next Story