- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బైక్తో సహా నిప్పు పెట్టి వ్యక్తి దారుణ హత్య
by Disha Web Desk 12 |
X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఐడీఏ బొల్లారం ప్రాంతానికి చెందిన తారికేష్ బైక్ పై వెళుతుండగా దుండగులు వెంటాడి దారిలో అడ్డుకున్నారు. పెట్రోల్ చల్లి బైక్ తో సహా నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో తారికేష్ అక్కడికక్కడే మరణించాడు. బైక్ నెంబర్ ఆధారంగా హతున్ని గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు?.. ఎందుకు? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story