- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఠాగూర్ సినిమా సీన్ రిపీట్.. గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి రూ.16 లక్షల బిల్లు
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీకి హద్దుఅదుపు లేకుండా పోతోంది. అందినకాడికి దోచేస్తున్నారు. గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరిన జైకిషన్ అనే వ్యక్తికి ఏకంగా రూ.16 లక్షల బిల్లు వేసి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్లోని మెహదీపట్నం ప్రీమియర్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం తీరుతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. పేషెంట్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story