- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి..
by Batti.Sumithra |
నగరంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

X
దిశ, నిజామాబాద్ క్రైం : నగరంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో సుమారు (40) సంవత్సరాలు గల వ్యక్తి అధిక మోతాదులో మద్యం సేవించడం లేదా వడదెబ్బతో మృతి చెంది ఉంటాడని 1వ టౌన్ ఎస్హెచ్వో విజయ్ బాబు తెలిపారు.
ఈ మేరకు అనుమానాస్పద మృతి కేసునమోదు చేసి మృతదేహాన్ని మార్చురీ గదికి తరలించినట్లు తెలిపారు. అతని వద్ద వివరాలు లేవని, ఒరిస్సా, బీహారి వాసి అయి ఉంటాడని అనుమానాలున్నాయన్నారు. అతని గురించి తెలిసిన వారు పోలీస్ స్టేషన్ లో గానీ, జిల్లా ఆసుపత్రిలో గాని సంప్రదించాలని కోరారు.
Next Story






