12కు చేరిన తొక్కిసలాట మృతుల సంఖ్య

by Disha Web Desk 9 |
12కు చేరిన తొక్కిసలాట మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఫుట్ బాల్ మ్మాచ్ చూసేందుకు వెళ్లి, తొమ్మిది మంది మరణించిన ఘోరమైన ఘటన at-least-12-dead-in-stampede-at-el-salvador-soccer-stadiumచోటు చేసుకొన్న విషయం తెలిసిందే. కాగా క్లబ్ అలియాంజా ఎఫ్ఏఎస్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు తరలి వచ్చారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో అక్కడికక్కడే 9 మంది చనిపోగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్న సమయంలోనే మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతిచెందారు. ఈ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 12కు చేరింది.



Next Story

Most Viewed