సిగాచీ పేలుడు ఘటన.. 46కు చేరిన మృతుల సంఖ్య

by Kema Shiva Kumar |

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ ఫార్మా కంపెనీలో గత నెల 30న రియాక్టర్ పేలిన ఘటన తెలిసిందే.

సిగాచీ పేలుడు ఘటన.. 46కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ ఫార్మా కంపెనీలో గత నెల 30న రియాక్టర్ పేలిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో ఘటనలో తీవ్రంగా గాయపడి హైటెక్‌ సిటీలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన దివాకర్‌ బసక్‌ (28) ఆర్యోగం విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందారు. దీంతో ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 46కు చేరింది. మరో 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు.

Next Story