- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పిడుగుపాటుకు గురై ఏడుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
by Disha Web Desk 11 |
X
దిశ, మక్తల్: పిడుగుపాటుకు గురై ఏడుగురు గాయాలపాలైన సంఘటన మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల పరిధి మురారి దొడ్డి గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మురదొడ్డి గ్రామంలో ఓ చెట్టుపై పిడుగు పడింది. ఆ సమయంలో చెట్టు కింద ఉన్న రామప్ప (60), అఖిల (10), మమత (11), మనోజ్(8), మధు (6), మల్లయ్య (12) దేవప్ప(32)లకు గాయాలైనాయి. వీరిలో రామప్ప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రాయచూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story