మరో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-11 11:21:49  IST  )

మరో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం

మరో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం(Seven People Dead) చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పాపల్వాడీలోని కుందేశ్వర్ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


👉Also Read: ఐదేళ్ల బాలికపై అన్న అత్యాచారం.. సంచలనం రేపుతున్న ఘటన

Next Story