- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
లారీని ఢీ కొట్టిన ఆటో..
by Disha Web Desk 20 |
X
దిశ, పెనుబల్లి : ఖమ్మం, రాజమండ్రి జాతీయ రహదారి పై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చండ్రుగొండ మండలం తుంగారం గ్రామానికి చెందిన ధరావత్ శేఖర్ తన ఆటోతో సత్తుపల్లి వెళుతూ ఉండగా రామచంద్రరావు బంజర్ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
శేఖర్ మద్యం సేవించి ఆటో నడపడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. శేఖర్ తలకు బలమైన గాయం కావడంతో పెనుబల్లి ఏరియా హాస్పిటల్ కి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేపట్టారు. ఈసంఘటన పై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Next Story