- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కారు, ఆటో ఢీ.. ఆటో డ్రైవర్ మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ, మాచారెడ్డి : రోడ్డు ప్రమాదంలో ఆటోట్రైవర్ మృతి చెందిన సంఘటన పాల్వంచ మండలంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధిపేట్ - దోమకొండ అప్రోచ్ రోడ్డులో కారు, ఆటో ఢీకొని ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఒడ్డె రాజు అనే వ్యక్తి వ్యవసాయం పనినిమిత్తం ఆటోలో అతని సోదరిని విడిచిపెట్టి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దోమకొండ మండల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కు చెందిన కారుగా గుర్తించారు. మృతుడు లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.
Next Story