- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 15మందికి గాయాలు
by Ajay Maddhiboyina |
ఏపీలో ఘోర రోడు ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం అంగులూరు వద్ద టాటా మ్యాజిక్ వాహనం ప్రమాదానికి గురైంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఘోర రోడు ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం అంగులూరు వద్ద టాటా మ్యాజిక్ వాహనం ప్రమాదానికి గురైంది. గండి పోచమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకోగా ఒకరు మరణించారు. మరో 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులు పాలకొల్లు వాసులు గుర్తించారు. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. టాటా మ్యాజిక్ ట్రాలీ బోల్తా పడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Next Story






