- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ED విచారణకు హాజరైన నిర్మాత అల్లు అరవింద్
by Gantepaka Srikanth |
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్(Producer Allu Aravind) ఈడీ విచారణకు హాజరయ్యారు.

X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్(Producer Allu Aravind) ఈడీ విచారణకు హాజరయ్యారు. రామకృష్ణ బ్యాంకు కుంభకోణం(Ramakrishna Bank Scam) కేసుకు సంబంధించి అరవింద్ను ఈడీ(Enforcement Directorate) అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు.ఈ కేసులో భాగంగా 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై వివరాలు అడిగారు. రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి అల్లు అరవింద్కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో ఈ విచారణ చేశారు. అనంతరం అధికారులు అల్లు అరవింద్కు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






