- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రెండు బైకులు ఢీ.. ఓ వ్యక్తి మృతి
by Disha Web Desk 20 |
X
దిశ, కుల్కచర్ల : రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన కుల్కచర్ల మండలం కాళమ్మ దేవాలయం సమీపంలో చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢో కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. మృతుడు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వ్యక్తి కుల్కచర్ల మండలం అంతారం గ్రామానికి చెందిన అంజయ్యగా గుర్తించారు. హెచ్ఎఫ్ డీలక్స్, టీఎస్ 06 బి 6360, హీరో హోండా గ్లామర్ టీఎస్ 07 ఈ ఎ 6183 నంబర్ గల వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.
Next Story