- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
యువకున్ని పదునైన ఆయుధాలతో చంపిన మావోయిస్టులు.. కారణమిదే..!
by Disha Web Desk 4 |
X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఇన్ఫార్మర్ అన్న అనుమానంతో మావోయిస్టులు ఓ యువకున్ని హతమార్చారు. ఈ విషాదం బీజాపూర్ జిల్లా తరేం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తురేపార్ గ్రామానికి చెందిన ఆవలం హెడ్మా అనే యువకుడు తోటి గ్రామస్తులతో కలిసి కట్టెలు కొట్టుకురావటానికి సోమవారం మధ్యాహ్నం దగ్గరలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో మావోయిస్టులు అతన్ని తమతోపాటు తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి పదునైన ఆయుధాలతో హెడ్మాను చంపారు. అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్కు కిలోమీటర్ దూరంలో వదిలేసి వెళ్లిపోయారు.
Next Story