- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ లో పడి వ్యక్తి మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ, దేవరకద్ర : జలాశయంలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండలంలో శుక్రవారం జరిగింది. దేవరకద్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ లోని శాసబ్ గుట్టకు చెందిన మహ్మద్ జేశన్ ఉర్ఫ్ అబ్రార్ (45) కోయిల్ సాగర్ జలాశయంలో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని దేవరకద్ర ఎస్సై పి.వెంకటేష్ తెలిపారు.
Next Story