- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడిరోడ్డుపై టీచర్ హత్య..
* రాష్ట్రంలో దారుణ ఘటన... * నడిరోడ్డుపైనే మహిళా ఉపాధ్యాయురాలి హత్య.. * సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్... కేసు నమోదు..

X
దిశ, వెబ్ డెస్క్ : బీహార్ ముజఫ్ఫర్పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. తొరౌరాకు చెందిన టీచర్ కైలాష్ చౌదరిని నడిరోడ్డుపై హత్య చేశారు దుండగులు. కోచింగ్ క్లాస్కు అటెండ్ అయి తిరిగి వస్తుండగా.. ఈ దారుణం జరిగింది. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. సోదరుడితో నడుస్తున్న ఆమెపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కైలాష్ అక్కడికక్కడే మరణించగా.. ఈ ఘటన చూసిన సోదరుడు షాక్లో ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. భూ వివాదం ఇందుకు కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






