- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరం నడిబొడ్డున సంచలనం.. పదేళ్ల బాలిక దారుణ హత్య
హైదరాబాద్ (Hyderabad) మహానగరం నడిబొడ్డున అమానుష ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరం నడిబొడ్డున సంచలన ఘటన చోటుచేసుకుంది. కూకట్పల్లి (Kukatpally) పరిధిలోని సంగీత్ నగర్ (Sangeeth Nagar)లో ఇవాళ మధ్యాహ్నం 10 పదేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆగతంకులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ కూాడా రంగంలోకి దిగింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






