- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన విశాఖ జిల్లా గోపాల పట్నంలో చోటు చేసుకుంది. ఇంట్లో అలిగి బయటకు వచ్చిన మైనర్ బాలికను ఓ యువకుడు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఓ మహిలకు అప్పగించాడు. ఆ మహిళ మరో ముగ్గురితో అత్యాచారాన్ని ప్రోత్సహించింది. బాలిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Next Story