- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బిగ్ బ్రేకింగ్.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
by Dishanational4 |
X
దిశ, వెబ్డెస్క్: కర్ణాటకలోని బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా హైదరాబాద్లోని బేగంపేట్కు చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో గిరిధర్ (45), ప్రియ (15), మహేష్ (2), జగదీష్ (35), అనిత (30) ఉన్నారు. ఇంకా ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story