- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చెరువులో దూకి తండ్రీ, కొడుకు ఆత్మహత్య
by Disha Web Desk 1 |
X
దిశ, హనుమకొండ టౌన్ : చెరువులో దూకి తండ్రీ, కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్మకొండ పట్టణంలోని కనకదుర్గ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. విరాల్లోకి వెళితే.. కనకదుర్గ కాలనీకి చెందిన శిలమంతుల రవీందర్ అతడి కుమారుడు శ్రీచరణ్ వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు సుబేదారి పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారణ చేపడుతున్నారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story