- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఘోర రోడ్డు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడులో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కన్యాకుమారిలో ఓ కారు బస్సును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. మైలాడుదురై అనే ప్రాంతంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి బైకులు, బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story