ఈడీ ఆఫీసుకు Puri Jagannath, నటి Charmi Kaur

by GSrikanth |   (  Updated:2022-11-17 14:52:56  IST  )

ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్, నటి, నిర్మాత చార్మి అనూహ్యంగా గురువారం ఉదయం ఈడీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల విజయ్ దేవరకొండ కథానాయకుడిగా విడుదలైన లైగర్ సినిమా విడుదల

ఈడీ ఆఫీసుకు Puri Jagannath, నటి Charmi Kaur
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్, నటి, నిర్మాత చార్మి అనూహ్యంగా గురువారం ఉదయం ఈడీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల విజయ్ దేవరకొండ కథానాయకుడిగా విడుదలైన లైగర్ సినిమా విడుదల విషయంలో ఈడీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. మొయిన్ గేట్ కాకుండా దొడ్డిదారిన పూరి, చార్మి ఈడీ ఆఫీసుకు వెళ్లినట్లు సమాచారం. లైగర్ సినిమాలో పలువురు రాజకీయ నాయకులు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

పేకాట మత్తులో Bala Krishna పోగొట్టుకున్నది తెలిస్తే షాక్ అవుతారు..!

Next Story