- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
డేటా కేసులో రంగంలోకి ఈడీ
by Disha Web Desk 12 |
X
దిశ తెలంగాణ, క్రైమ్ బ్యూరో: సంచలనం సృష్టించిన డేటా చౌర్యం కేసులో ఈడీ రంగం లోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగా ఈ కేసులో అరెస్ట్ అయిన నితేష్ భూషణ్, అతుల్ ప్రతాప్ సింగ్, పూజా, సుషీల్ తోమార్, ముస్కాన్ హాసన్, సందీప్ పాల్, జియా ఉర్ రెహమాన్ లపై పీఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసింది. డేటా క్రయవిక్రయాల్లో నిందితులు హవాలా మార్గంలో డబ్బు చేతులు మార్చుకున్నట్టు తెలిసిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ కేసులు నమోదు చేశారు.
Next Story