- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం..సాప్ట్ వేర్ ఉద్యోగి కుంటుంబం ఆత్మహత్య..
మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

X
దిశ, కాప్రా: మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి కుటుంబం శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. కుషాయిగూడలోని కందిగూడ క్రాంతి పార్కు రాయల్ అపార్ట్ మెంట్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనలో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆత్మహత్యకు పాల్పడిన వారిని సతీష్ (39), వేద (35), నిషికేత్ (9), నిహాల్ (5)లుగా గుర్తించారు. పిల్లల అనారోగ్య కారణాలతో ఈ సాప్ట్ వేర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






