- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం..సాప్ట్ వేర్ ఉద్యోగి కుంటుంబం ఆత్మహత్య..
by Disha Web Desk 11 |
X
దిశ, కాప్రా: మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి కుటుంబం శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. కుషాయిగూడలోని కందిగూడ క్రాంతి పార్కు రాయల్ అపార్ట్ మెంట్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనలో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆత్మహత్యకు పాల్పడిన వారిని సతీష్ (39), వేద (35), నిషికేత్ (9), నిహాల్ (5)లుగా గుర్తించారు. పిల్లల అనారోగ్య కారణాలతో ఈ సాప్ట్ వేర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story