- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్డెస్క్: మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఏలూరు జిల్లా మసునూరు మండలం రమణక్క పేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్తతో విడిపోయి జ్యోత్స్న అనే వివాహిత పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే భర్త నాగుల్ మీరానే హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- crime
Next Story






