- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈతకెళ్ళి బాలుడు మృతి
by Batti.Sumithra |
దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి ప్రాథమిక పాఠశాలలో 2 వ తరగతి చదువుతున్న శివకుమార్ (7) వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్ళాడు.

X
దిశ, దోమ : దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి ప్రాథమిక పాఠశాలలో 2 వ తరగతి చదువుతున్న శివకుమార్ (7) వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్ళాడు. నీటిలో ఈదుతు ప్రమాదవాశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్థానికులు రక్షించడానికి ప్రయత్నించిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అశ్రద్దగా ఉండొద్దని పోలీసులు హెచ్చరించారు.
Next Story






