- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విషాదం: పడవ బోల్తా.. నలుగురి మృతి
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: ఆకస్మిక తుఫాను కారణంగా బోటు బోల్తా పడడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన ఇటలీలోని రెండో అతిపెద్ద సరస్సు అయిన మగ్గియోర్ సరస్సులో ఈ విషాదం చోటు చేసుకుంది. పడవలో మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నారు. ఆదివారం సుడిగాలి రావడంతో బోటు సెస్టో క్యాలెండే, అరోనా పట్టణాల మధ్య బోల్తా పడింది. అక్కడే ఉన్న స్థానికులు 20 మందిని రక్షించగా.. ఒకరు గల్లంతయ్యారు. నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. రక్షించిన వారిలో ఐదుగురిని హాస్పటల్కు తరలించారు. తప్పిపోయిన వ్యక్తి గురించి రిస్కూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని స్థానిక మీడియా తెలిపింది.
Next Story