- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే అని కుటుంబ సభ్యుల ఆరోపణ
by Chintha Aamani |
ఆదిలాబాద్ పట్టణంలోని తాంసీ బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సొనాల మండలానికి చెందిన ఓ గర్భిణీ మూడు రోజుల క్రితం చేరింది.

X
దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని తాంసీ బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సొనాల మండలానికి చెందిన ఓ గర్భిణీ మూడు రోజుల క్రితం చేరింది. నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి ప్రసవం చేసే క్రమంలో శిశువు మృతి చెందినట్లు తెలిసింది.కాగా దీనిపై కుటుంబీకులు,బంధువులు ఆసుపత్రి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన బయటకు రాకుండా ఆస్పత్రి యాజమాన్యం కుటుంబీకులను ఒప్పించి కప్పి పుచ్చినట్లు సమాచారం. ఈ విషయమై డీఎంహెచ్ఓ ను వివరణ కోరగా.. ఈ ఘటనపై ఎవరు ఫిర్యాదు చేయలేదని సమాచారం అందలేదని తెలిపారు.
Next Story






