- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జానకీపురంలో దారుణం: కూతుళ్లకు విషమిచ్చిన తండ్రి .. ఒక కూతురు మృతి, మరో కూతురి పరిస్థితి విషమం
by Disha Web Desk 11 |
X
దిశ, దేవరుప్పుల(పాలకుర్తి): జనగామ జిల్లా పాలకుర్తి మండలం జానకిపురంలో సోమవారం దారుణం జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు కూతుళ్లకు తండ్రి గుండె శ్రీనివాస్ కూల్ డ్రింక్ లో విషమిచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు కూతుళ్లను ఎంజీఎంకు తరలిస్తుండగా పెద్ద కూతురు ప్రియ(10 )మృతి చెందిందని, చిన్న కూతురు నందిని (7)పరిస్థితి విషమం ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లి ధనలక్ష్మి ఇంట్లో లేని సమయంలో ఇద్దరు కూతుళ్లకు తండ్రి శ్రీను విషమిచ్చినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. కుటుంబ కలహాలే అఘాయిత్యానికి కారణమని సమాచారం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story